Pages

Subscribe

ముందుమాట





పలికెడిది భాగవతమఁట, పలికించువిభుండు రామభద్రుండఁట నేఁ
బలికిన భవహరమగునఁట, పలికెద వేఱొండుగాథఁ బలుకఁగ నేలా.


తాత్పర్యము: 
వ్రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతం. కరుణా సముద్రుడైన శ్రీరామచంద్రప్రభువేమో వ్రాయించేవాడుట. వ్రాసి నందువల్ల భవభందాలు పరిహారము అవుతాయిట. అంచేత భాగవతాన్ని వ్రాస్తాను. మిగతా వేవి వ్రాయను


మునుపటి                                                          తదుపరి

0 comments: